Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజ్వాన్, ఇమామ్‌లకు సైబర్ క్రైమ్ నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:49 PM జాతీయంక్రీడలు
రిజ్వాన్, ఇమామ్‌లకు సైబర్ క్రైమ్ నోటీసులు - Udayam
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పేలవ ప్రదర్శనతో పాటు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లకు NCCIA నోటీసులు జారీ చేసింది. వారి మొబైల్ ఫోన్లలోని డేటా ఆధారంగా విచారణ జరిపేందుకు ఈ సమన్లు ఇచ్చినట్లు తెలుస్తుండగా, ఈ పరిణామం పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది.

Comments

G
Loading comments...