వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో డివిజన్ల సంఖ్య 57 నుంచి 76కు పెరగడంతో మేయర్ పదవికి పోటీ ఆసక్తికరంగా మారింది. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరగనుండటంతో రిజర్వేషన్ ఖరారు కాకముందే కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ నుంచి మాదాల చైతన్య, దాసరి రాజా మాస్టారు పేర్లు వినిపిస్తుండగా, బీజేపీ మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. తుది నిర్ణయం రిజర్వేషన్, పార్టీ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
Comments
Loading comments...

