Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ జట్టులోకి ట్రెంట్, పాల్మర్.. ప్రపంచకప్ తర్వాత తొలిసారి

Follow Udayam on Google
Sai Sep 18, 2026 6:15 PM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్ జట్టులోకి ట్రెంట్, పాల్మర్.. ప్రపంచకప్ తర్వాత తొలిసారి  - Udayam
ప్రపంచకప్‌లో చోటు దక్కని ట్రెంట్ అలెగ్జాండర్-ఆర్నాల్డ్, కోల్ పాల్మర్‌లను ఇంగ్లండ్ కోచ్ థామస్ టుచెల్ తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 27 మందితో జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 26న నేషన్స్ లీగ్‌లో ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌తో ఇంగ్లండ్ తొలి మ్యాచ్ ఆడనుంది.

Comments

G
Loading comments...