వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా రీసర్వేలో భాగంగా జరుగుతున్న భూ కొలతలు, జాయింట్ ఎల్పీఎంల విభజన, రికార్డుల పరిశీలన తదితర అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Comments
Loading comments...

