Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాముడి సొమ్ముతో రిచ్ బిజినెస్

అశ్విని దేవి Jul 10, 2026 5:18 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
రాముడి సొమ్ముతో రిచ్ బిజినెస్ - Udayam Digital
రామ మందిర విరాళాల చోరీ కేసు సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితులు దొంగిలించిన సొమ్మును షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. బంధువుల పేరిట ఉన్న ముప్పై బ్యాంకు ఖాతాలను పోలీసులు జప్తు చేశారు. అక్రమ సంపాదనతో అయోధ్యలో భూములు కొన్నట్లు నిర్ధారించగా, నిందితుల డిజిటల్ ఐడీలను బోర్డు రద్దు చేసింది.

Comments

G
Loading comments...