Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల భవన ప్రారంభానికి ఎమ్మెల్యేకు వినతి

రూపేష్ గౌడ్ Jun 24, 2026 9:58 AM రంగారెడ్డి 5 viewsabout 14 hours ago
వికలాంగుల భవన ప్రారంభానికి ఎమ్మెల్యేకు వినతి - Udayam Digital
ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన వికలాంగుల భవనాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ వీహెచ్‌పీఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే దివ్యాంగులకు మెరుగైన సేవలు అందుతాయని వారు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...