వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడకు చెందిన బీడీ కార్మికురాలు ఏర్వ మనెమ్మకు తెలియకుండానే పింఛను రికార్డుల్లో మార్పులు జరిగాయి. నాలుగు నెలల సొమ్ము తీసుకున్నట్లు నమోదు కాగా, తర్వాత మృతురాలిగా చూపించి తొలగించారు.
తనకు తెలియకుండా పింఛను నిలిపివేయడంపై మనెమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
