Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చనిపోయినట్లు చూపించి పింఛను తొలగింపు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Jul 30, 2026 12:03 PM నారాయణపేటతెలంగాణ
చనిపోయినట్లు చూపించి పింఛను తొలగింపు - Udayam Digital
ధన్వాడకు చెందిన బీడీ కార్మికురాలు ఏర్వ మనెమ్మకు తెలియకుండానే పింఛను రికార్డుల్లో మార్పులు జరిగాయి. నాలుగు నెలల సొమ్ము తీసుకున్నట్లు నమోదు కాగా, తర్వాత మృతురాలిగా చూపించి తొలగించారు. తనకు తెలియకుండా పింఛను నిలిపివేయడంపై మనెమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...