వార్తలకు తిరిగి వెళ్లండి
పెంచిన ఫీజుల రీఫండ్కు ఆదేశం

పంజాబ్లో గత మూడేళ్లలో ఏటా 5 శాతానికి మించి ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు, ఆ అదనపు మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు.
విద్యాసంస్థలను లాభాలు ఆర్జించే ఫ్యాక్టరీలుగా మార్చడానికి తమ ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...