Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడది భూస్వాధీనం ప్రమాదం

పవని రెడ్డి Jul 15, 2026 8:27 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
బిడది భూస్వాధీనం ప్రమాదం - Udayam Digital
బిడది టౌన్‌షిప్ కోసం 10 వేల ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ సీఎం డీకే శివకుమార్‌కు దేవేగౌడ లేఖ రాశారు. దీనివల్ల రైతులు, బెంగళూరు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. 95 శాతం మంది రైతులు భూములిచ్చేందుకు సిద్ధంగా లేరని, ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...