వార్తలకు తిరిగి వెళ్లండి
సౌత్లో నటీమణులకు గుర్తింపు లేదా?
అనురూప్ గౌడ్ Jun 23, 2026 12:26 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

బాలీవుడ్తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల పట్ల పితృస్వామ్య భావజాలం ఎక్కువని, ఇక్కడ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నటి తమన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్లో కమర్షియల్ సినిమాలకు ఒక నిర్దిష్ట ఫార్మాట్ ఉంటుందని, ఇక్కడ నటీమణులను చూసే విధానం అంత ప్రశంసనీయంగా ఉండదని ఆమె విశ్లేషించారు.
గ్లామర్, నటనను సమన్వయం చేసుకున్నవారే ఇక్కడ సుదీర్ఘ కాలం నిలదొక్కుకోగలరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమన్నా నటించిన ‘వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రం ఆగస్టు 26న విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Loading comments...