Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం కోసం రాళ్ల తూకం

పవని రెడ్డి Jul 12, 2026 2:21 AM భద్రాద్రి కొత్తగూడెం 4 viewsabout 1 hour ago
రేషన్ బియ్యం కోసం రాళ్ల తూకం - Udayam Digital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేగట్టులో సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో వింత పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికట్టకు వెళ్లి వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. అక్కడ ఇ-పోస్ పరికరంలో కార్డు యాక్సెస్ కావడం కోసం బియ్యానికి బదులు రాళ్లను తూకం వేస్తున్నారు. అనంతరం రశీదు తీసుకుని గ్రామానికి వచ్చి బియ్యం పొందుతున్నారు.

Comments

G
Loading comments...