వార్తలకు తిరిగి వెళ్లండి
విగ్రహాలను ఆవిష్కరించిన రసమయి

తిమ్మాపూర్లో ఎమ్మెల్యే సత్యనారాయణ ఆలస్యం వల్లే తామే స్వయంగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు.
ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని, విగ్రహాల సుందరీకరణను పూర్తి చేసి దళితులతో కలిసి పండుగ చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...