Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహాలను ఆవిష్కరించిన రసమయి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 02, 2026 3:02 PM కరీంనగర్General
విగ్రహాలను ఆవిష్కరించిన రసమయి - Udayam
తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే సత్యనారాయణ ఆలస్యం వల్లే తామే స్వయంగా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని, విగ్రహాల సుందరీకరణను పూర్తి చేసి దళితులతో కలిసి పండుగ చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...