Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్లకే శిథిలమైన రాజీవ్‌ గృహకల్ప ఇళ్లు

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Jul 30, 2026 11:47 AM మహబూబ్‌నగర్తెలంగాణ
20 ఏళ్లకే శిథిలమైన రాజీవ్‌ గృహకల్ప ఇళ్లు - Udayam Digital
మహబూబ్‌నగర్‌ నగరంలోని రాజీవ్‌ గృహకల్ప సముదాయం శిథిలావస్థకు చేరింది. 20 ఏళ్లకే గోడలు, బాల్కనీలు దెబ్బతినడంతో నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఓ బాల్కనీ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేపట్టాలని, లేదంటే కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...