Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ విమర్శలు

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 11:22 AM అల్ ఇండియా జాతీయ
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ విమర్శలు - Udayam Digital
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూ విమర్శించారు. కాల్పులు జరపాలనే ఆదేశాలు హోం మంత్రి లేదా ఏ ఇతర మంత్రి ఇవ్వరని స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే మేజిస్ట్రేట్ లేదా ఎస్‌డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు ఇస్తారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి నుంచి అర్థవంతమైన ప్రసంగాన్ని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...