వార్తలకు తిరిగి వెళ్లండి
క్రైమ్Breaking
లండన్లో పంజాబ్ మహిళ దారుణ హత్య

యూకేలో నివసిస్తున్న పంజాబ్కు చెందిన కిరన్దీప్ కౌర్ (24) అనే నవమాత లండన్లోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపగా, బయట తీవ్ర గాయాలతో ఉన్న ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి డేనియల్ సీన్ జేమ్స్ అనే 44 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జాత్యహంకార దాడి కావచ్చని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...