Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో పంజాబ్ మహిళ దారుణ హత్య

సంజయ్ రెడ్డి Jul 18, 2026 11:54 AM అల్ ఇండియా about 2 hours ago
లండన్‌లో పంజాబ్ మహిళ దారుణ హత్య - Udayam Digital
యూకేలో నివసిస్తున్న పంజాబ్‌కు చెందిన కిరన్‌దీప్ కౌర్ (24) అనే నవమాత లండన్‌లోని తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపగా, బయట తీవ్ర గాయాలతో ఉన్న ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డేనియల్ సీన్ జేమ్స్ అనే 44 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జాత్యహంకార దాడి కావచ్చని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...