వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసిన ఈస్ట్.. మూడో రోజు సౌత్ జోన్ను 242/6కు పరిమితం చేసింది.
షమి, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. పడిక్కల్ 62, తిలక్ వర్మ 56 పరుగులతో రాణించారు. సౌత్ ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Loading comments...

