వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పారా ఆర్చరీ స్టార్ షీతల్ దేవి 2026 ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్లో ఛాంపియన్గా నిలిచారు.
ఉత్కంఠభరిత ఫైనల్లో కజకిస్థాన్కు చెందిన ఐజాదా సెయిడాన్పై షూట్ఆఫ్లో 10-9తో విజయం సాధించారు. అద్భుత ప్రదర్శనతో మరో అంతర్జాతీయ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

