వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ నద్వీ కన్నుమూత
వివేక్ గౌడ్ Jun 29, 2026 7:06 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించాలని పిలుపునిచ్చిన ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ నద్వీ (72) లఖ్నవూలో అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. మత సామరస్యానికి ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.
2018లో శ్రీశ్రీ రవిశంకర్తో కలిసి రామమందిర నిర్మాణానికి మద్దతుగా ఆయన చేసిన ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. గొప్ప పండితుడిగా, వక్తగా నద్వీ సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేశారు.
Comments
Loading comments...