Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ గడ్డపై మోదీ కి బ్రహ్మరథం పట్టిన ప్రవాస భారతీయులు

మహేష్ కుమార్ Jun 29, 2026 7:12 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
విదేశీ గడ్డపై మోదీ కి బ్రహ్మరథం పట్టిన ప్రవాస భారతీయులు - Udayam Digital
విక్టోరియాలోని ప్రసిద్ధ అరుళ్ మిహు నవశక్తి వినాయగర్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు "మోదీ, మోదీ" అంటూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయం వెలుపల గుమిగూడిన జనసమూహం వద్దకు ప్రధాని స్వయంగా వెళ్ళి, వారితో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా మాట్లాడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.

Comments

G
Loading comments...