వార్తలకు తిరిగి వెళ్లండి
హర్యానా, రాజస్థాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ప్రణీత రెడ్డి Jun 29, 2026 6:58 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

ఢిల్లీ వేదికగా 1994 నాటి అప్పర్ యమునా రివర్ బోర్డు ఒప్పందం అమలుకు హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు ఎట్టకేలకు అంగీకరిస్తూ అధికారికంగా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి.
కేంద్ర హోంమంత్రులు అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ కీలక కార్యక్రమంలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొని సంతకాలు చేశారు.
Comments
Loading comments...