Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌తో ఏపీ బంధం మరింత బలోపేతం: మంత్రి లోకేష్

రాజిత దేవి Jun 29, 2026 6:42 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
సింగపూర్‌తో ఏపీ బంధం మరింత బలోపేతం: మంత్రి లోకేష్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సింగపూర్ చెన్నై కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ త్జే చియాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ, సింగపూర్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి.

Comments

G
Loading comments...