Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంకా గాంధీ క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 30, 2026 11:41 AM అల్ ఇండియా జాతీయ
ప్రియాంకా గాంధీ క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి   - Udayam Digital
తనపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సభకు క్షమాపణలు చెప్పాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తన వద్ద ఉన్న ఆధారాల ప్రకారమే మాట్లాడానని, తాను చెప్పిన నిజాలకు కట్టుబడి ఉన్నానని ప్రియాంక స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...