Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజుల సెలవు

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 31, 2026 9:23 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజుల సెలవు - Udayam Digital
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం, శనివారం అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రజల తరలింపునకు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...