వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల వివరాలను తరగతుల వారీగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పాలకమండలి సభ్యుల సంతకాలతో ఫీజు నిర్ణయానికి సంబంధించిన పత్రాలనూ అప్లోడ్ చేయాలని సూచించారు. వివరాలు ఇవ్వని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
