వార్తలకు తిరిగి వెళ్లండి
విత్తన మేళాల పేరుతో ప్రైవేట్ వ్యాపారం
విష్ణు వర్ధన్ Jun 24, 2026 5:27 AM జగిత్యాల 11 viewsabout 19 hours ago

జగిత్యాలలో ప్రభుత్వం నిర్వహించిన విత్తన మేళాలు కేవలం ప్రైవేట్ డీలర్ల విక్రయ కేంద్రాలుగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో, మేళా నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సన్నాల బోనస్ విషయంలో ప్రభుత్వం తరచూ మార్పులు చేస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రభుత్వమే విత్తన మేళాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ, ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...