Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 6:29 PM నిర్మల్క్రీడలు
ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన - Udayam
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ విన్నర్స్ ఉపాధ్యాయుల నిరసన.. నల్గొండ పాఠశాల ప్రిన్సిపాల్ కె.రూపారెడ్డి హత్య ను ఖండిస్తూ విన్నర్స్ హై స్కూల్, నిర్మల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘీభావ నిరసన తెలిపారు. చైర్మన్ ప్రసాద్, కరస్పాండెంట్ శ్రావణ్, డైరెక్టర్లు శిరీష్, రఘు, హరిచందన్, డీన్ హరిదాస్, ప్రిన్సిపాల్ దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...