వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రవాణా ఖర్చులు, ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆగస్టు 1 నుంచి టీ పొడి, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, దుస్తుల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి.
ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు హెచ్యూఎల్, టాటా కన్స్యూమర్ వంటి ఎఫ్ఎంసీజీ సంస్థలు ఈ ఏడాదిలో ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Comments
Loading comments...
