Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దేశాల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజేష్ కుమార్ Jul 18, 2026 10:40 AM అల్ ఇండియా about 2 hours ago
మూడు దేశాల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Udayam Digital
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. మోల్డోవా, నార్త్ మాసిడోనియా దేశాలలో ఒక భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన సెంట్రల్, ఈస్టర్న్ యూరప్‌ దేశాలతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.

Comments

G
Loading comments...