వార్తలకు తిరిగి వెళ్లండి
మూడు దేశాల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. మోల్డోవా, నార్త్ మాసిడోనియా దేశాలలో ఒక భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ పర్యటన సెంట్రల్, ఈస్టర్న్ యూరప్ దేశాలతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Loading comments...