వార్తలకు తిరిగి వెళ్లండి
AI భయాలు అనవసరం: ఆనంద్ మహీంద్రా

కృత్రిమ మేధ (AI) వల్ల భారత ఐటీ రంగానికి ఎలాంటి ముప్పు లేదని టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఇలాంటి ఆందోళనలు సహజమేనని ఆయన కొట్టిపారేశారు.
ఏఐ రాకతో ఐటీ సేవల స్వరూపం మాత్రమే మారుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కంపెనీలకు ఈ సాంకేతికతను జోడించడంలో ఐటీ రంగమే కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...