వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి వైద్యం అందకపోవడంతో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు.
మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు తీవ్రంగా డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

