వార్తలకు తిరిగి వెళ్లండి

నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నెస్ కార్ల్సన్ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత విజయంతో అతను 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.
ప్రస్తుతం వెస్లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అలీరెజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో కార్ల్సన్కు టైటిల్ దక్కడం కష్టంగా మారింది.
Comments
Loading comments...

