వార్తలకు తిరిగి వెళ్లండి
పొంగల్ కానుక: రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్

తమిళనాడులో దాదాపు 2.23 కోట్ల రేషన్ కార్డుదారులకు 2027 సంక్రాంతి కానుకగా ప్రభుత్వం అద్భుతమైన డిజైన్లతో కూడిన నాణ్యమైన ధోతీలు, చీరలను పంపిణీ చేయనుంది. ఈ దుస్తులను మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గత డిజైన్లలో భారీ మార్పులు చేస్తూ తమిళనాడు సర్కార్ ఈ సరికొత్త ముందడుగు వేసింది. పేద కుటుంబాలకు నాణ్యమైన దుస్తులను అందించాలనే లక్ష్యంతో ఈ నూతన ప్రణాళికను సిద్ధం చేసింది.
Comments
Loading comments...