వార్తలకు తిరిగి వెళ్లండి
రామమందిర విరాళాల వివాదం: AAP పోరుబాట

రామమందిర నిర్మాణ విరాళాల చోరీకి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సరికొత్త పోరాటానికి సిద్ధమైంది. ఈ అవినీతిపై దేశవ్యాప్తంగా భారీ సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Loading comments...