వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నామలై సభ కోసం ప్రత్యేక పూజలు
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై స్థాపించిన 'వి ది లీడర్స్' సంఘం తొలి మహాసభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జూలై 12న పొల్లాచిలో ఈ సదస్సు జరగనుంది.
ఈ సభ విజయవంతం కావాలని కోరుతూ మదురైకి చెందిన ఆ సంస్థ ప్రతినిధులు నెహ్రూ అలాల వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Loading comments...