వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండోనేషియాకు భారత్ డిజిటల్ నమూనా
యూపీఐ (UPI) సాంకేతికతను స్వీకరించిన ఇండోనేషియా.. ఇప్పుడు తన సొంత డిజిటల్ వ్యవస్థ కోసం భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నమూనాగా ఎంచుకుంది.
భారతీయ సాంకేతిక నమూనాను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. సాంకేతిక రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ ప్రదర్శిస్తోంది.
Comments
Loading comments...