Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28న పోలియో చుక్కలు: అవగాహన కల్పించిన వైద్యులు

Follow Udayam on Google
శివ కుమార్ Jun 26, 2026 11:26 AM అనంతపురంGeneral
28న పోలియో చుక్కలు: అవగాహన కల్పించిన వైద్యులు - Udayam
రాప్తాడులో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ, ఈ నెల 28న ఆదివారం 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, స్థానికులు మానవహారంగా ఏర్పడి పల్స్ పోలియోపై ప్రమాణం చేశారు. ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...