వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
శిరీష గౌడ్ Jun 24, 2026 5:33 AM జయ శంకర్ భూపాలపల్లి 12 viewsabout 19 hours ago

భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదవశాత్తూ మరణించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ వివరాలను సేకరిస్తూ, సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఎంవీఐ నివేదిక అనంతరం ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని డీఎస్పీ తెలిపారు. ఈ దుర్ఘటనపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా విచారణను కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...