Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందలపాక కట్లమ్మ తల్లికి 108 కిలోల సారె సమర్పించిన భక్తులు

Follow Udayam Digital on Google
devendra Jul 30, 2026 12:41 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గురువారం గ్రామదేవత శ్రీ కట్లమ్మ అమ్మవారికి మహిళలు ఘనంగా సారే సమర్పించారు. వేలంపేట రామాలయ భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 108 కిలోలకు పైగా మిఠాయిలు, పండ్లు, సారే సామాగ్రిని అమ్మవారికి ప్రత్యేక పూజలతో అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...