Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

వినయ్ కుమార్ Jul 08, 2026 2:55 PM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
ఇండోనేషియా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగే '3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక నేతల సదస్సు'లో పాల్గొనడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ, వాణిజ్య సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, భారత్-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరమ్‌లో మరియు మెల్‌బోర్న్‌లో జరిగే భారీ ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగిస్తారు

Comments

G
Loading comments...