వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్తో కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో నాటో సమావేశం సందర్భంగా ప్రకటించారు.
హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, ప్రతిగా అమెరికా వైమానిక దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య పరస్పర క్షిపణి దాడులు మళ్లీ మొదలయ్యాయి.
Comments
Loading comments...

