వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ

భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను చాటుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నేడు ప్రసిద్ధ ప్రంబనన్ హిందూ ఆలయాన్ని సందర్శించనున్నారు.
యూనెస్కో వారసత్వ సంపదైన ఈ 9వ శతాబ్దపు ఆలయ పునరుద్ధరణకు ‘భారత పురావస్తు శాఖ (ASI)’ ద్వారా సహాయం అందించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.
Comments
Loading comments...