Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ

కిషోర్ కుమార్ Jul 08, 2026 5:42 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ - Udayam Digital
భారత్, ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను చాటుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నేడు ప్రసిద్ధ ప్రంబనన్ హిందూ ఆలయాన్ని సందర్శించనున్నారు. యూనెస్కో వారసత్వ సంపదైన ఈ 9వ శతాబ్దపు ఆలయ పునరుద్ధరణకు ‘భారత పురావస్తు శాఖ (ASI)’ ద్వారా సహాయం అందించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి.

Comments

G
Loading comments...