వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎం సేతు పథకానికి కేంద్రం శ్రీకారం

రూ. 60 వేల కోట్ల వ్యయంతో ‘పీఎం సేతు’ (PM SETU) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.
రూ. 1,237 కోట్లతో 200 ఐటీఐ క్లస్టర్లను అభివృద్ధి చేయనుండగా, ఇందులో తెలంగాణ, గుజరాత్, ఒడిశాకు చెందిన ప్రముఖ పరిశ్రమలు భాగస్వామ్యులుగా వ్యవహరించనున్నాయి.
Comments
Loading comments...