వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబై విమానాశ్రయంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఎదురెదురుగా రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయానుకూల హెచ్చరికతో పైలట్ విమానాన్ని వెంటనే నిలిపివేశారు. రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) దర్యాప్తునకు ఆదేశించిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...