వార్తలకు తిరిగి వెళ్లండి
అమర్నాథ్ యాత్ర 2026: కొత్త మార్గదర్శకాలు జారీ

శ్రీ అమర్నాథ్ యాత్ర-2026కు సంబంధించి జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కొత్త అడ్వైజరీ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాల మేరకు రోజువారీ భక్తుల పరిమితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ముందస్తు రిజిస్ట్రేషన్ పూర్తయిన తేదీల్లోనే యాత్ర చేపట్టాలని, అనుమతి లేని భక్తులు రావద్దని సూచించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత తేదీకి ముందే వచ్చే భక్తులను పవిత్ర గుహ వైపు అనుమతించరని తెలిపారు
Comments
Loading comments...