Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్ర 2026: కొత్త మార్గదర్శకాలు జారీ

అశ్విని దేవి Jul 08, 2026 5:50 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
అమర్‌నాథ్ యాత్ర 2026: కొత్త మార్గదర్శకాలు జారీ - Udayam Digital
శ్రీ అమర్‌నాథ్ యాత్ర-2026కు సంబంధించి జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కొత్త అడ్వైజరీ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాల మేరకు రోజువారీ భక్తుల పరిమితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ముందస్తు రిజిస్ట్రేషన్ పూర్తయిన తేదీల్లోనే యాత్ర చేపట్టాలని, అనుమతి లేని భక్తులు రావద్దని సూచించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత తేదీకి ముందే వచ్చే భక్తులను పవిత్ర గుహ వైపు అనుమతించరని తెలిపారు

Comments

G
Loading comments...