వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తు కోసం సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ నేడు అహ్మదాబాద్లో తలపడనున్నాయి. సమాన పాయింట్లతో ఉన్న ఇరు జట్లు టాప్ ప్లేస్ కోసం పోరాడుతుండటంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
భీకర బ్యాటింగ్తో ఉన్న ఆరెంజ్ ఆర్మీని అడ్డుకోవడానికి శుభ్మన్ గిల్ సేన సర్వశక్తులు ఒడ్డుతోంది. నెట్ రన్ రేట్ ప్రాధాన్యత పెరిగిన తరుణంలో, ఇరు జట్లు భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Comments
Loading comments...

