వార్తలకు తిరిగి వెళ్లండి
యూరప్కు పీయూష్ గోయల్ పర్యటన

వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి వ్యాపార బృందం జులై 13 నుంచి 17 వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. యూరప్తో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సుస్థిరత రంగాల్లో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.
ఈ బృందంలో డిజిటల్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్కేర్, ఆభరణాల తయారీ వంటి కీలక రంగాలకు చెందిన పలు ప్రముఖ భారతీయ కంపెనీలు భాగం కానున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...