Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ టెస్టులో పైలట్‌ పాజిటివ్‌

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 6:47 AM ఆల్ ఇండియా జాతీయ
డ్రగ్స్‌ టెస్టులో పైలట్‌ పాజిటివ్‌ - Udayam
ఫుకెట్‌–ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌–ఇన్‌–కమాండ్‌కు నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో గంజాయి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆగస్టు 4న విమానం అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను విమాన విధుల నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...