వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు పెట్రోలు, డీజలు, పెంచిన ధరలు తగ్గించాలని, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆదివారం సత్యసాయి జిల్లా గొరంట్లలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని, అదనపు వ్యాట్, రోడ్డు సెస్సు ఉపసంహరించుకొని, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానం చేయాలని కోరారు.
Comments
Loading comments...

