Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్‌పై దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 5:01 PM జాతీయంక్రీడలు
ఫైనల్‌పై దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు - Udayam
మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ లేదా శ్రీలంక ఎవరొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని దీప్తి శర్మ తెలిపారు. బంగ్లాదేశ్‌పై 40 పరుగుల విజయంతో భారత్ ఆరోసారి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో దీప్తి 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయమని, జట్టుగా ప్రతి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించడమే లక్ష్యమని చెప్పింది.

Comments

G
Loading comments...