వార్తలకు తిరిగి వెళ్లండి
పీజీఆర్ఎస్: 169 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అజిత

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో 169 ఫిర్యాదులు స్వీకరించారు. అనుమానాస్పద మృతి, బాలిక అదృశ్యం, మోసాలు, కుటుంబ కలహాల వంటి కేసులపై చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పట్ల అధికారులు వేగంగా స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...